ఎర్రగడ్డ : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి పర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.35
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న పురాతన డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీ�
వనస్థలిపురం : నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్
మహేశ్వరం : అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల అభివృద్ది పనులపై మంత్రి చాంబర్లో సమీక్షాసమావేశము నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్�
కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని అలీ ఇబ్రహీం హోటల్ నుంచి నబీ హోటల్ వర
అంబర్పేట : బస్తీల్లో మౌళిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని తులసీరాంనగర్ (లంక)లో మంగళవారం పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ స
మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కాలనీలన్నింటినీ సమాన దృష్టితో చూస్తూ వాటి పురోగతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామ
మణికొండ : ప్రజా సంక్షేమం మా సర్కారు ప్రధాన లక్ష్యమని, శివారు మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నా రని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం నార్స�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా నల్�
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పర
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ బోథ్ : గత పాలకుల 70 ఏండ్ల పాలనలో సాధించనిది సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏండ్లలో అభివృద్ధిని సాధించామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ
అంబర్పేట : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ రెడ్బిల్డింగ్ చౌరస్తాలోనూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన