Minister Errabelli | రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు�
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సమున్నత అభివృద్దిలో అగ్రభాగంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు, పెరుగుతున్న జనాభా కాలనీల నేపథ్యంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అదనం గా
గోల్నాక : నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.వివిధ శాఖల అధికారులను సమన్వయ పరుస
ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్దే ప్రధాన ఎజెండాగా పని చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో రూ.25 లక్షలతో చేపట్టిన తాగునీటి, సివ�
మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్లో రైల్వే శాఖ ఆధీనంలో ఉన్నటువంటి స్థలంలో నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజీ ఔట్ లెట్, బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ�
పహాడీషరీఫ్ : రోడ్డు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైన�
MLA Chirumarthi | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస�
ఎర్రగడ్డ: వనరులను సద్వినియోగం చేసుకోవటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన సోమవారం �
అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉ్న స్మశానవాటికను దశల వారిగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులలో కలిసి స్మశానవాటికను పరీశీలించారు. గత
ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ శివారుల్లో విస్తరించి నూతనంగా ఏర్పడిన కాలనీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని 11వ వార్డులోని మైహోమ్స్�
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప�
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయనొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, సంక్షేమం, అభివృద్ధిలో సికింద్రాబాద్ను అగ్రస్థానంలో తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు�
పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ