మణికొండ : ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా పాటుపడుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది పనులకు శంఖుస�
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 18 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కూకట్పల్లి జంట సర్కిళ్ల కార్యాలయంలో జడ్సీ మమత, డీసీలు రవికుమార్, రవ
Minister Gangula Kamalakar | నగరాన్ని రాష్ట్రంలోనే రెండో గొప్పనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్
చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి �
మియాపూర్ : శేరిలింగంపల్లి అభివృద్ధికి అధికారులు, కాంట్రాక్టర్లు సహరించాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి కోరారు. వ్యాపార కోణంలో కాకుండా సామాజిక దృక్పథంతో ప్రతి ఒకరు అభివృద్ధి పనుల్లో భాగంగా అలసత్వం వహించ�
మియాపూర్ : రాష్ట్రంలో అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గ సమున్నాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో ఈ పురోగతిని
Minister Errabelli | రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు�
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సమున్నత అభివృద్దిలో అగ్రభాగంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు, పెరుగుతున్న జనాభా కాలనీల నేపథ్యంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అదనం గా
గోల్నాక : నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.వివిధ శాఖల అధికారులను సమన్వయ పరుస
ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్దే ప్రధాన ఎజెండాగా పని చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో రూ.25 లక్షలతో చేపట్టిన తాగునీటి, సివ�
మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్లో రైల్వే శాఖ ఆధీనంలో ఉన్నటువంటి స్థలంలో నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజీ ఔట్ లెట్, బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ�
పహాడీషరీఫ్ : రోడ్డు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైన�