సంగరెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో మంగళవారం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంమైంది. దీంతో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ క్యాడర్లో నూతన�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూడీసీ (విద్యా, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఊరు - �
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మొసంగి గ్రామంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంక�
సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే మన ఊరు -మన బడి కార్యక్రమ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. తొలి విడతలో చేపట్టిన 9,123 బడుల్లో ఇప్పటివరకు 1,210 బడులు సిద్ధమయ్యాయి. వీటిలో చేపట్టిన పనులతోపాటు అదనంగా సౌర విద
సీతాఫల్మండిలోని కుట్టి వెల్లోడీ ప్రభుత్వ ఆస్పత్రి (అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.6 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్
Minister Niranjan Reddy | వనపర్తి చరిత్రలోనే ఇదో సుదినమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీసులతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలు, రహదారుల విస్తరణ పూర్తి చేసినట్లు చెప్పారు.
రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. యువకులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.
బల్దియాలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అ న్నారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్తో కలిసి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మున్సిపాలిటీలో పర్యటించా
వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని, నాగోల్- ఎల్బీనగర్ మధ్య ఉన్న 5 కిలోమీటర్ల మెట్రో లింకును కూడా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�