ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చే యత్నంలో ప్రభుత్వం నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భూసేకరణ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. తెలంగాణ రాక ముందు భూసేకరణకు ఏండ్లకు ఏండ్లు పట్�
Election campaign|మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Proceedings| ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నిర్మాణాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రజా�
అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అందిస్తున్న సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజా�
జహీరాబాద్ ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నది. నేడు మంత్రి హరీశ్రావు విచ్ఛేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆ �
Minister Dayakar Rao | కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీజేపీ నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటు�
రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 1.21 కోట్లతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, వంతెన పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి ఉపా
ఉప్పల్, జూలై 20 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, క�
సిద్దిపేట : సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం �
మూసాపేట, జూన్ 30: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం మూసాపేట డివిజన్లో రూ. 1.24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
వరంగల్: జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మ�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీల
పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధిక�