పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా, గ్రీనరీకి మారు పేరుగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా నాగారం, దమ్మాయిగూడ ము�
నిజామాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవార
నారాయణపేట : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద�
నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మన ఊరు – మన బడి.. కార్యక్రమమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ఆదివారం మన ఊరు మన బడి కార�
మియాపూర్ : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి విషయం
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు. అనంతరం వల్లభ రావు చెరువు, పానగల్ ఉదయ సముద్రం, మి�
సిద్దిపేట : గజ్వేల్ దశ, దిశ మారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. అందుకు కారణం సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా అవసరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..మమ్మల్ని పరిగెత్తిస్తున్నారని వైద్య, ఆరోగ్య శ
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఎస�
మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వ
మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె, స్థానిక ఎమ్మెల్యే రా
minister ktr | మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్త
మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ �
మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. ప్రజలకు అవసరమైనంతగా తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రజా రవాణా వ్యవస్థ, పేదలకు అందుబాటులో గృహ వసతి
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చ