నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు జాప్యం చేయకుండా శరవేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకన�
Minister KTR | మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రూ.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రసూల్పురా క్రాస్ రోడ్లో
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎక్కడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపార�
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నూతన�
మోటకొండూర్ : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ కలిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నార�
కొత్తూరు రూరల్ : గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారా
బేగంపేట్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో ఆయన స్థాని