ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఆర్ఎంపీ రోడ్లతో పాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి చర్యలు
వెంగళరావునగర్ :టీఆర్ఎస్ పార్టీ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని సాయిసారధీ నగర్లో రూ.5 లక్షలతో
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ శారదానగర్లో రూ.5లక్షల వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీహాల్ మరమ్మతు పనులన
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీ
నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు జాప్యం చేయకుండా శరవేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకన�