minister ktr | అభివృద్ధి సంక్షేమమే రెండు లక్ష్యాలుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణలో పాలన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్బీనగర్ల
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎరసానిగూడెంలో వైకుంఠధామాన్ని ప్రారంభించి రూ.30లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున�
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 251బడులను ఎంపిక చేశాం. రూ.30లక్షల్లోపు ఖర్చు అయ్యే స్కూళ్ల పనులు చివర దశకు వచ్చాయి. ఇప్పటికే 50దాకా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి
విద్య, వైద్యానికే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల పంచాయతీ పరిధిలోని జడ్పీ పాఠశాల ఆవరణలో రూ.85 లక్షల నిధులతో చేపట�
Minister Niranjan Reddy | జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో మందిరంలో రెండు పడక
Minister Talasani Srinivas Yadav | నిరుపేదలందరికీ అన్ని వసతులతో విశాలమైన డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మా�
ప్రభుత్వ యంత్రాంగం సమష్ఠి తత్వం, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి సమష్ఠి కృషికి నిదర్శనంగ�
పాఠశాలల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన 176 పాఠశాలలో జరుగుతున్న 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చివరి �
తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు, ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్�
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సాధించి నేడు దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భారీగా నిధులు మ
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మం నగరంలో నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ఎల్ఆర�
ఖమ్మం నగరంలో రూ.1.60 కోట్లతో జరుగనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్