అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గుండా రాజకీయాలకు భయపడనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలీవాడలో రూ. 2.80 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వినాయక గుడి నుంచి గా
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా నారాయణపేట మండలం సింగారం గ్రామ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ది గారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి మంత్రు
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రంగశాయిపల్లిలో రూ. 35 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
‘మూలాలు మర్చిపోని వ్యక్తి లోకాలను ఏలుతాడు’ అని పెద్దల మాట.దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన పూర్వికుల గ్రామానికి పునర్ వైభవాన్ని తీసుకొస్తున్నారు.
చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, బక్షికుంట చెరువుల అభివ�
రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్,
రాష్ట్ర ప్రభుత్వం ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం మండలంగా ఏర్పాటు చేసింది. మండలం ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ధూళిమిట్ట మండలం అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని.. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్�