చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, బక్షికుంట చెరువుల అభివ�
రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్,
రాష్ట్ర ప్రభుత్వం ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం మండలంగా ఏర్పాటు చేసింది. మండలం ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ధూళిమిట్ట మండలం అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని.. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్�
చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, సన్నూరు ప్రాంతాలను రూ.60 కోట్లతో పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట రహదారి నిర్మిస్తామని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను నిర్మిస్తూనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ర�
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజల వద్దక
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అంకుషాపూర్లో ఎన్ఎఫ్సీనగర్ నుంచి అంకుషాపూర్ వరకు రూ. కోటి 50 లక్షల నిధుల
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్ట్యాంక్ తండా,కురియా తండా, ఐలాపురం
ఖానాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తూ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్�
బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండి, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ర్టాల్లో తెల