పేద పిల్లలు చదువుకునే బడులు మంచిగుండాలన్న సీఎం కేసీఆర్ సారు ఆలోచనలతో మేము కూడా పనుల నిర్వా హణలో ఎటువంటి రాజీ పడలేదు. పూర్తి స్థాయిలో నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేశాం.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 8.45 గంటలకు కలెక్టరేట్ సముదాయానికి చేరుకుంటారు.
అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గుండా రాజకీయాలకు భయపడనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలీవాడలో రూ. 2.80 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వినాయక గుడి నుంచి గా
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా నారాయణపేట మండలం సింగారం గ్రామ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ది గారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి మంత్రు
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రంగశాయిపల్లిలో రూ. 35 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
‘మూలాలు మర్చిపోని వ్యక్తి లోకాలను ఏలుతాడు’ అని పెద్దల మాట.దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన పూర్వికుల గ్రామానికి పునర్ వైభవాన్ని తీసుకొస్తున్నారు.