పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్సియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస�
ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల మార్కెట్ పాలకవర్గం వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13కోట్లు కావాలని విన్నవి�
ప్రతి ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతి గ్రామానికి పెద్దగా గ్రామ దేవత ఉంటుందని, ఆమే.. అందరినీ సంరక్షించే గొంతేలమ్మ తల్లి అని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హుస్నాబాద్కు మహర్దశ పట్టింది. గడిచిన మూడేండ్లలో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాలనీలు సైతం నేడు అభివృద్ధి చెందాయి.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
కరీంనగర్లోని నిరాశ్రయులకు ప్రభుత్వం నుంచి ఆశ్రయం కల్పిస్తున్న కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్రావు తెలి�
ప్రపంచ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ది.. అద్భుత ప్రతిభ కలిగిన ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించింది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేటలో సీసీరోడ్లు, వర్ధన్నపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల స�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో కమలాపూర్లో అభివృద్ధి పండుగ కొనసాగింది. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికలు, బాలుర విద్యాలయాలు, కస్తూర్బ�
సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.