ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్)లకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించరాదంటూ గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు బుధవారం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పరిపాలనతోనే ప్రతి ప ల్లె పురోగాభివృద్ధి సాధిస్తున్నదని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వనపర్తి మండలం అప్పాయ�
సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు.
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్లైట్ పనులకు ఎంపీ బడుగ
దీపం పెట్టుకొని వెతికినా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకా�
‘సీఎం కేసీఆర్తోనే మనకు భవిష్యత్తు ఉంటుంది.. ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివా�
స్వరాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని, పల్లె ప్రగతితో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ మండలం బహ్దూర్ఖాన్పేట, నగునూర
కరీంనగరలో ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 14లోపు సిద్ధం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
minister jagadish reddy | కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏనాడూ అభివృద్ధికి నోచుకో లేదని, సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సుభీక్షంగా ఉందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం తాళ్ల ఖమ్మం పహ
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పదికి పది స్థానాలు గెలవడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, అయినా భయపడేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలో మసీద్ వద్ద రూ.20 లక్షలతో చేపడుతున్న క
నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరి�
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు. టీచర్స్ �