దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై గ్రామాల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లో ఆయన మంగళవా�
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల ఫలాలను పేదలకు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదని, ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే గడిచిన మూడేళ్లలో రూ.1000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ�
మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత �
బల్దియా అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గ్రేటర్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిరోజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబద్ధతతో నగరాభివృ
గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రూ.6,350 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇందులో 3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయగా, మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేశానని, నేను చేసిన అభివృద్ధి మీ ఊరిలో, మీ వాడల�
కరీం‘నగరాన్ని’ మరిం త సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధంగా మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20,21,23,28,31,32 డివిజన్లలో రూ.9.10కోట్ల అభివృద్�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద రూ. 3.50 కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభ
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రూ. 56.66లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర�
రైతన్న సుభిక్షంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నా రు. కంది మండల పరిధిలోని కలివేముల, ఇంద్ర కరణ్, చిద్రుప్ప గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్య�
పట్టణంలో రూ.10కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని, రెండు కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి ప�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కేటాయించిన రూ. 50 కోట్ల నిధుల అభివృద్ధి పనులకు టెండర్ల పూర్తితో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల(ఇరిగేషన్) ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు.