కోట్లాది రూపాయలతో మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యధిక అభివృద్ధి పనులు చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, కీసరదాయర, వన్నిగూ
మంత్రి కేటీఆర్ (Minister KTR) వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని నంది కమాన్ జంక్షన్ను మంత్రి
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం�
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో దుబ్బాక నియోజక వర్గంలో అనేక అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్�
వర్షం ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతున్నది. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. మహబూబ్నగర్ �
ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, ఒకవేళ ప్రారంభించని పక్షంలో పనులను రద్దుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గా�
ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిధి కొర్రెములలో రూ.10లక్షల నిధులతో ఎస్సీ కమ్యునిటీ హాల్ నిర్మాణానికి, రూ.70 లక్షలకు పైగా నిధులతో చ
ట్విట్టర్ వేదికగా నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో జరిగిన అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి ప్రశంసలు కురిపించారు. మంథనిలో జరిగిన అభివృద్ధిని వీడియో రూపంలో అధికారిక ట్విట్టర్ ఖాతాలో శనివారం
సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపు రేఖలు మ�
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, నియోజవర్గ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులును ఆదేశించారు. గాజులరామారం డివి
ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో రూ.2 కోట్ల 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం
Minister Jagadish Reddy | అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అధికారుల పర్యవేక్షించాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటేడ్ మార్కెట్, నూతన ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
కరీంనగర్ను రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 18వ డివిజన్ (రేకుర్తి)లో 1.90 కోట్లతో చేపడుతున�