ముప్పై ఏండ్లుగా తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని, ఇప్పుడు ఆ కల నిజమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు.
ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది అమరులైన తరువాత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం ప్ర�
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.
వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహానాయుడు పా�
లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మాధవరం క
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని అన్నారు. ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో �
హైదరాబాద్ నగర ఇమేజ్ను మరింత పెంచే దిశలో ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు అపరిశుభ్రతకు ప్రధాన కారణమైన భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్
నిర్మల్లోని దేవరకోట (Devarakota) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) శంకుస్థాపన చేశారు. ఆలయంలో రూ.50 లక్షల వ్యయంతో సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులను చేపట్టారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో మానవత్వ పాలన కొనసాగుతున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. దేశంలో ఇన్ని సంక్షేమ, మానవీయ పథకాలు అమలుచేసిన సీఎం దేశంలో ఎవరూ లేరని, ఉన్నట్టు చూపిస్తే తాను ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అందోల్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది ఓర్వలేని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దికాలంలోనే చేసి చూపించిందని గుర్తుచేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్ల్లు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, మూడోసారీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
అడిగిందే తడవుగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ నిదులతో చేపడుతున్న అభివృద్ధితో పాటు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అంతర్గత రోడ్లు,ఆ�
సీఎం కేసీఆర్తోనే ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమ లు చేస్తోందన్నారు.
ఈనెల 9న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హనుమకొండ నగరానికి వస్తున్నారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధ