సీఎం కేసీఆర్తోనే ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమ లు చేస్తోందన్నారు. మం�
కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ను నంబర్వన్ గా తీర్చిదిద్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్లో భారీ వర్షాన్ని సైతం లె�
‘నిత్యం ప్రజల మధ్య ఉండి, సమస్యలను పరిష్కరించే నాయకుడిననే దేవరకొండ ప్రజలు గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆ నమ్మకాన్ని మర�
‘మన బస్తీ -మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్ట
మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడి గిరిజన బిడ్డలకు వైద్యం అందడం గగనం. కిలోమీటర్ల దూరం నడిస్తేనే పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి చేరుకునేది. అంతంతమాత్రంగా వైద్యం అందేది.
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను రాష్ట్రంలోని దళిత, గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు, న్యూ కొత
‘కరువు కాటకాలతో తండ్లాడిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం. ఇప్పటి వరకు 7వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశాం. గడపగడపకూ సంక్షేమ పథకాలను అందించాం’ అని హుస్నాబాద్ ఎమ్మ�
కులమతాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. ఆదివారం క్రిస్టియన్పల్లిలో ని డబుల్బెడ్రూం కాలనీ వద్ద 500 గజాల్లో రూ.10లక్షల వ్యయంత�
జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు.
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల నాయ�
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేక ఆమడదూరంలో పల్లెలు ఉండేవి. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు కేటాయించడంతో పల్లెలు అభివృద్ధి బాటపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ
దళితుల, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, అర్హులందరికీ ద ళితబంధు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించా
‘కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నా. మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత డెవలప్ చేసి చూపిస్తా
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం విస్తృత పర్యటన చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన సాయంత్రం 6:30 గంటల వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర