ప్రతి గ్రామంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోర�
నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి షాపూర్ ఊరంచుతండాలో పల్లెనిద్ర చేశారు. సోమవారం ఉదయం తండాలో మార్నింగ�
ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు.
MLA Ganra | ప్రతిపక్షాల గారడి మాటలు నమ్మొద్దు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం కొంపెల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పలు అభివృద్ధి పన�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. మండలంల�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
బీఆర్ఎస్సే ప్రజల గ్యారెంటీ కార్డని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎవరెవరో వచ్చి గ్యారెంటీ కార్డులు ఇస్తామంటే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున నమ్మితే మళ్లీ ప�
గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని, ప్రతీ పైసా ప్రజోపయోగానికే వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు పంచాయతీల్లో రూ.3.10క�
ప్రతి గల్లీని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 228.56 కోట్లు, 3వ వార్డులో 227.30 కోట్లలో నిర్మిస్తున్న సీసీ రో
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చ
ఉమ్మడి జిల్లాలో నేడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ నగరంలో రూ.3కోట్లతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయం, ములుగులో రూ.15లక్షలతో నిర్మించిన డీఏవో, ఏడీఏ, ఎంఏవో కార్య�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెంది, వాటి రూపురేఖలు మారాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
ఒకప్పుడు వెనుకబాటు, గంజాయి కేసులు, వలసలకు నిలయంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నియోజకవర్గం�