వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 4100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 38వ డివిజన్ రుద్రమాంబనగర్లో రూ. 4 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనుల�
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలంలోని శివనగర్ గ్రామంలో
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వానికే పట్టం కట్టాలని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పిలుపునిచ్�
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆరు నెలలుగా అభివృద్ధ్ది పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నార
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల రూపా యలతో పనిచేసిన.. సతాతో అడుగుతున్న.. తాను చేసిన అభివృ ద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
అభివృద్ధి, సంక్షేమంలో వర్ధన్నపేట నియోజకవర్గం అగ్రభాగాన నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట (Suryapet), నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.
మండలంలోని గాండ్లపేట్, పాలెం, తిమ్మాపూర్,మోర్తాడ్, సుంకెట్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
“రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. అందుకే వారికి కోతలు లేని కరెంటు ఇచ్చిండు, తర్వాత పె ట్టుబడికి ఇబ్బంది పడొద్దని రైతుబంధు ఇచ్చిండు..” అని దేవరకద్ర ఎమ్మెలే ఆల వెంకటేశ్వర్ర�
కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్
ఎవరు వచ్చినా మనకు ఏమీ ఇబ్బందిలేదని.. వచ్చిన వాళ్లు మాటలు చెబుతారు మళ్లీ కనపడరు.. పాలేరు నియోజకవర్గంలో మీ బిడ్డగా చెప్పిన మాట నిలబెట్టుకుంటాను.. వార్ వన్సైడే.. ఎలక్షన్ వన్సైడేనని ఎమ్మెల్యే కందా ళ ఉపేందర�
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభో