బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 4వ తేదీన నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గ�
రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు కలిపి మెదక్ జిల్లాలో కొత్తగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి రానున్నది. ఆగస్టు నెలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన శంఖారావ సభలో రామాయంపేట
అభివృద్ధికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో కోటి రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భ�
‘సమైక్య రాష్ట్రంలో అధికారం చెలాయించేందుకు పార్టీలు మారాయి తప్ప.. ప్రజల బతుకులు మార్చేందుకు కనీస ప్రయత్నాలు చేయలేదు. గతంలో ఇక్కడ రాజకీయ కక్షలు రాజ్యమేలితే రక్తపాతాలు పారాయి.. నేడు కాళేశ్వరం నీళ్లు పారుతు
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ �
నకిరేకల్ పట్టణంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుక్రవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో విలేకరులతో �
గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలో రూ.90 లక్షలతో చేపట్టే గాంధీనగర్ - కల్లేపల్లి రోడ్డు పనుల�
Minister Sathyavathi | జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొండ మల్లేపల్లి, దేవరకొండ, దామరచర్ల, అడవి దేవులపల్లి మండలాల్లో �
అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు అనేక మాయమాటలు చెబుతుందని, అలవిగానీ హామీలు ఇస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే బతుకులు ఆగమై గోసపడతామని, బీఆర్ఎస్తో ఇంటింటా సంక్షేమం సాధ్యమని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం
కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ హామీలకు వారంటీ ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆరు గ్యారెంటీ హామీలంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్న మాయమా
స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులప