అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని మలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు బీటీ, సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ�
అధికారంలో 55ఏండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని, తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఒక ప్రత్యేక విజన్తో మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నయాజోష్ కనిపిస్తున్నది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వరుస పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ�
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు పట్టం కడుతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మ�
Minister Satyavathi | ఈ రోజు నా జీవితంలో పండగ రోజని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉండడం, రాష్ట్ర అభివృద్ధికి రూ.వేలకోట్లు కేటాయించడం ఒక ఎత్తయితే.. తాను పుట్టిన ప్రాంత అభివృద్ధి నిధుల�
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని.. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని ఊరెళ్ల గ్రామంలో శుక్రవారం అం డర్ గ్రౌండ్ డ్రై�
మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తే సిద్దాపూర్లోని 300 ఎకరాల్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సమాన విద్య అందుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీనివాస్నగర్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జి�
రాష్ట్రంలో మరే ఇతర నియోజకవర్గంలో లేని విధంగా సుమారు రూ.10 వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన లక్ష్మీ పుత్రుడు పోచారం సీనన్నను లక్ష మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత�
అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి, సంబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను ప్రారంభించిన శిలాఫలకాలను లెక్కించేందుకే ప్రతిపక్షాల నాయకులకు ఐదేండ్లు పడుతుందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో క్రమక్రమంగా ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 4100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 38వ డివిజన్ రుద్రమాంబనగర్లో రూ. 4 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనుల�