రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.19.99కోట్లు(61.75 శాతం) ఇంటి పన్ను వసూలు కాగా, రాష్ట్రంలోనే జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. ఇంకా రూ.12,38,94,269 బకాయ�
ఎన్నికల సమయంలో మీరు చే సిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదిబట్ల మున్�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ రాహూల్రాజ్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేప
కారు గుర్తుపై ఓటు వేసి మీ ఇంటి వాడిగా నన్ను ఆశీర్వదించాలని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు ఓటర్లను కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ఆయన గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం ని�
మక్తల్ నియోజకవర్గం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. వలసలకు నిలయమైన మక్తల్ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం ర
తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులోని కుర్వగేరి, చాకలిగేరిలో ఇంటింటి ప్రచారం చ�
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ హయత్
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఆ�
నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. పినపాక పట్టీనగర్, మోరంపల్లి బంజరలో పలు �
బీజేపీ నిర్వహిస్తున్నఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో నిరసన సెగలు తగులుతున్నాయి. గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా.. ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా, రైతులకు రెండు కాడెడ్లు ఇప్పిస్తా.. ఇలా ఎన్నో హామీ
బీడుగా మారిన పొలాలకు సాగునీటిని తీసుకొచ్చి నీళ్ల నిరంజనుడిగా పేరొందారు మంత్రి నిరంజన్రెడ్డి ఉమ్మడి రాష్ట్రం లో నిత్యం కరవు కాటకాలతో అల్లాడిన ప్రజలు నేడు సంబురంగా సాగు చేసుకుంటున్నారు. తొమ్మిదేండ్లల�
దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు..పాలకులు కొనసాగినా సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక సదుపా యాలను క ల్పించడంలో విఫలమ య్యారు. ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా ఏదో ఒకటి...అరపనులను చెప్పి వాటిని కూడా ప్రజల దరికి చేర్చని పరిస
మహబూబ్నగర్ జిల్లా క్రీడలకు నెలవుగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత మైదానాలకు మహర్దశ చేకూరింది. జిల్లాలో స్టేడియం ఏర్పాటు, అభివృద్ధి పనులకు రూ.51.29 కోట్లు మంజూర య్యాయి. మూడు నియోజకవర్గాలకుగానూ ఐదు స్�
సికింద్రాబాద్లో తాను చేసిన అభివృద్ధి పనులే ఈసారి ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిల