గ్రామపంచాయతీలు, మండలాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, �
గ్రామపంచాయతీల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు. గురువారం కిష్టంపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ అధ్యక్షతన నిర్
ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం చేయవద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ శాఖల్లో ఉన్న పెండింగ్ పనుల గురించి ఆయా శాఖల అధికార
నీలగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ఆర్డీఓ కార్�
కేసీఆర్ సర్కారు విడుదల చేసిన నిధులతోనే మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. పట్టణంలోని సున్నంబట్టి వాడలో జాతీయ రహదారి నిర్మాణ పనులను బుధవ�
వైరా మున్నేరుపై జాలిముడి ప్రాజెక్ట్ రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలని, అదే విధంగా ఇదే ప్రాజెక్ట్లకు సంబంధించిన కాలువలను ఆధునీకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. మధిర పట
పాలమూరు అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. దీంతో మున్సిపాలిటీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు చ�
పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మేడారం మహా జాతర సందర్భంగా చేసే అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన సంఘాల ప్రతినిధులతో ఐటీడీఏ ప�
కేసీఆర్ సర్కారు హయాంలోనే గూడెం ఎత్తిపోతలకు మహర్దశ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ పదేళ్లక్రితం కేసీఆర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు, గూ�
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులతో (ఎస్డీఎఫ్) చేపట్టిన పనులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే లాస్యనందిత పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిచడమే లక్ష్యమన్నారు.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో రూ.215.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) బుధవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాలను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం మండలంలోని క్యాతూరు గ్రామంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నిధుల నుంచి మంజూరైన రూ.5లక్షలతో వాల్మీకి కమ్�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికుల అవసరాల మేరకు పలు కీలక అభివృద్ది పనులకు బుధవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేయనున్నారు.