వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పీఆర్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర సంద�
శాంతి, సామరస్యంతోపాటు సుస్థిర ప్రభుత్వాలున్నచోటే అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో మండల ప్రత్యేకాధికారి, ఆర్డ�
అందరి ఆశీస్సులతో మళ్లీ గెలిచానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సంద�
ఎన్నికల్లో ఓడిపోయామని ఆందోళన చెందవద్దని.. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలా
MLA Talasani | ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇక నియోజకవర్గం పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani) తెలిపారు. బుధవారం సనత్నగర్ డివిజ�
మేడారం మహా జాతరలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వే
అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్లోని వివిధ విభాగాల అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహిం
మూడు రాష్ర్టాల భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు నెరవేర్చే పుణ్యక్షేత్రం, దక్షిణ ముఖ హనుమాన్ మందిరంగా ప్రసిద్ధి చెందింది సలాబత్పూర్ అంజనేయస్వామి ఆలయం. మూడు రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల
యువతకు ఉపాధి మార్గాలను చూపుతూ ప్రజలకు భరోసా కల్పించేలా పాలన కొనసాగి స్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం ములుగులో సఖీ కేంద్రం ప్రాంగణం�
వరంగల్లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనుల్లో వేగం పుంజుకుంది. దాదాపు 90శాతం పూర్తవడంతో త్వరలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రూ.కోటీ 60 లక్షల కుడా నిధులతో గార్డెన్ �
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా,ఎక్స్రోడ్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టడంతోపాటు పన్నుల వసూళ్ల
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రగతి పనులు చేపడుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాలులో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష �
అభివృద్ధిలో భాగస్వా మ్యం కావడంతో పాటు ప్రజలకు అందుబాటు లో ఉంటూ.. సంక్షేమ పథకాలను ప్రజలకు అం దించడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు.