మోసకారి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బొంరాస్పేట మండలం మదన్పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆ�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటేసిన గ్రామాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెస్సీ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బీజేపీ, జేడీఎస్ జట్టుకట్టడంపై ఆయన స్పందిస్తూ.. అది క
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల ని
పోచమ్మమైదాన్, అక్టోబర్ అపార్ట్మెంట్ వాసులందరికీ తాను అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. పోచమ్మమైదాన్లోని ఏఎన్ఆర్ అపార్ట్మెం�
కొత్త జిల్లాల ఏర్పాటు నవశకానికి నాంది పలికింది. జిల్లా ఏర్పాటై నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది. ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ అమ్మవారి పేరిట జోగులాంబ గద్వాల ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వు
ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు.
పునర్విభజనతో కొత్తగూడెం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాగా మారిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం పాలనను మన్యం ప్రజల దరిచేర్చింది. ప్రత్యేక వనరులను సమకూర్చింది. కొత్త కలెక్టరేట్తో సహా
ప్రభుత్వం తరఫున జరిగే అభివృద్ధి పనులు చూడటానికి ప్రభుత్వ శాఖలు, ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే, ప్రభుత్వాధికారులకు వినతి పత్రం ఇవ్వాలి. అంతే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల�
డివిజన్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్లోని కృష్ణానగర్లో రూ. 5 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మా
ఈర్ల చెరువు అభివృద్ధికి కృషి చేస్తూ సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను చేపడుతున్నామని, చెరువులో కలుషిత నీరు కలువకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను త్వరితగతన పూర్తి చేయాలని స్థానిక ఎమె�
జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో మురుగు సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచినీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ. 2కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధ్ది పనులను ఖైరతా�
ఓట్ల కోసం మాటలు చెప్పి వెళ్లిపోయే నాయకుడిని కాదు, నేను మీ వాడిని.. ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లో రూ.1.52 కోట్లతో హమాలీబస్త
ప్రభుత్వం ధర్మపురి ఆల య అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైన రాష్ర్టాన్ని గాడి�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మొదట భూపాలపల్లిలో సమీకృత కల�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారని, దీంతో ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.