పల్లె సీమల అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగన్పల్లి, పోల్కంపల్లి, దండుమైలారం, ముకునూరు గ్�
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రస్తుత సర్కారు నిలిపివేయడంతో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్ల స్�
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన పనులను ఎక్కడిక్కడ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హుకుం జారీ చేసి
గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఊకొండి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభిం�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దాతాపూర్, ముబారక్పూర్, గుల్లగూడ, నరేగూడ గ్రామ పంచాయతీల నూతన భవనాలను బుధవారం స్థానిక �
వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తికావడం కోసం బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులు కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. సిద
మేడారంలో అభివృద్ధి పనులను ఎందుకింత కాలయాపన చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ అధికారులపై మండిపడ్డారు. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నెలాఖరు వరకు పూర్తి చేస్తారా అని అధికారులను ప�
నియోజకవర్గంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజల సహకా రం, ప్రజాప్రతినిధుల ప్రణాళికలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని
అభివృద్ధి పనులపై అధికారులు నిత్యం పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై కలె�
ప్రజల ఆకాంక్ష మేరకు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 62వ డివిజన్ రహ్మత్నగర్ చోటా మసీద్ సమీపంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్�
పల్లెల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మండలి విప్ భానుప్రసాద్రావు పిలుపునిచ్చారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో 28.68 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గది, డైనింగ్�
నిజామాబాద్ రూరల్ ప్రాంతంలోని పలుచోట్ల గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పునఃశంకుస్థాపన చేయనున్నట�
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్రీమిజం(ఎల్డబ్ల్యూఈ) నిధులను పక్కాగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి త