అభివృద్ధిలో సర్పంచులు భాగం కావాలని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారని, బిల్లుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, అలా చేస్తే సహించమని దేవరకద్ర మాజీ ఎమ్�
గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం కొరివేనుగూడెం గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థ
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చాదిద్దారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మన ఊరు-మనబడి, మన ఊరు-మనబస్తీ ద్వారా విరివిగా నిధులు మం�
మహా జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పలుమార్లు మేడారంలో పర్యటించి సమీక్షలు నిర్వహించి జనవరి
గ్రామాల్లో విద్య, వైద్యం మెరుగుపడితే గ్రామమంతా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం సిర్గాపూర్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ చంద�
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తిలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మురుగుకాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలం లింగంపల్లి, బండలేమూరు, అజ్జినాతండా గ్రామాల్లో రూ. 78లక్షలతో చేపట్టనున్న అ
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బలిజగూడ, బాచారం, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో రూ. 2.59 కోట్ల నిధులతో చేపట్టి�
కరీంనగర్ బల్దియా పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సోమవారంతో నాలుగేళ్లు పూర్తవుతున్నది. పాలకవర్గం నాలుగేళ్లలో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అధికారులను కోరారు. హరి త ప్లాజా హోటల్లో జిల్లా అభివృద్ధి సమన్వ య, పర్యవేక్షణ సమితి (దిశా) సమావేశంలో కేంద్ర మం