బుద్వేల్లో హెచ్ఎండీఏ చేపట్టిన లే అవుట్ అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచారు. సుమారు 182 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది.
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిసారి ఆయన మాట్లాడారు. దుబ్బాకను రెవెన్యూ డివి
వరద ముంపు నివారణకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, అధికారులతో క
గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చే
నగరంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నదని మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. స్థానిక 34వ డివిజన్లో ధోబీఘాట్ వద్ద పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశా�
రాష్ట్ర ప్రగతికి హైదరాబాద్ మహానగరం గుండెలాంటింది. కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, మెట్రోలతో పాటు ఐకానిక్ కట్టడాలు, అభివృద్ధి, సంక్షేమంలో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింద�
యాస్పిరేషనల్ (ఆకాంక్షిత) బ్లాక్లో మంజూరైన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. పెండింగ్ పనులను కూడా సత్వరమే చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం
దుందుభీ నదిని ఇసుకాసురులు తోడేస్తున్నారు. అభివృద్ధి పనులు, గృహ నిర్మాణ అవసరాలకు ఇచ్చిన అనుమతుల ముసుగులో అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ఇసుక కొరతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల
నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల్లో వివక్ష చూపుతున్నారంటూ బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లతోపాటు వైస్ చైర్మన్ సమావేశాన్ని బహిషరించారు. సోమవారం బొల్లారం మున్
కాంగ్రెస్ తెస్తామన్న మార్పు అంటే మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయడమేనా? అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మోర్తాడ్లో వేలాది నిరుద్యోగ యువక�
తెలంగాణ ప్రభుత్వ శాఖల పనితీరు బాగున్నదని మహారాష్ట్ర జిల్లాస్థాయి అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్ల బృందం కితాబునిచ్చింది. రాజేంద్రనగర్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఏయే శాఖలు ఉన్�
మహా నగర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా అన్నారు. శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి,
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న పరిశ్రమలు తమ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి పార్కును