అభివృద్ధి విషయంలో పటాన్చెరు నియోజకవర్గం దూసుకుపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలు అందించిన సఫాయ్ అన్నను, ప్రాణం కాపాడే డాక్టర
ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం కాబట్టే నేడు తాను చేపట్టిన ప్రగతియాత్రకు కాలనీల మహిళలు, ప్రజలు మంగళహరతులతో.. �
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్, గట్టుపల్లి గ్రామాల్లో రూ. 18 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పను
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.కోటీ 5 లక్షలతో నిర్మించిన ఏడీఏ, రైతుబంధు సమితి కార్యాలయాలు, దుకాణ సముదాయా�
సంక్షేమం. అభివృద్ధి తెలంగాణ సర్కారుకు రెండు కండ్లలాంటివని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రతిపల్లెలో సకల సౌకర్యాలు కల్పిం చి పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటి�
60 ఏళ్లలో కాని అభివృద్ధి 9 ఏళ్ళలో చేశామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కా�
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
ఆదివాసీ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 2016 అక్టోబర్లో నూతనంగా ఏర్పాటైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నది.
వేములవాడ పట్టణంలో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమి పూజకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై
సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేట పట్టణం స్వరాష్ట్రంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. మెరుగైన రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, పచ్చని పార్కులు, పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఇంటింటికీ సు�
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటించారు.
నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు భవనాల నిర్మాణ అనుమతుల మంజూరుతో పా టు భద్రకాళి, వడ్డేపల్లి బండ్లలో �
అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు.
Kokapet Neopolis | ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని లే అవుట్లో అటు ఐటీ కంపెనీలు, ఇటు నివాస భవనాలు నిర్మించుకునేందుక
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల ఆలోచన, అధికారుల కష్టం వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నంబర్వన్గా నిలిచిందని స్ప�