60 ఏళ్లలో కాని అభివృద్ధి 9 ఏళ్ళలో చేశామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కా�
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
ఆదివాసీ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 2016 అక్టోబర్లో నూతనంగా ఏర్పాటైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నది.
వేములవాడ పట్టణంలో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమి పూజకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై
సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేట పట్టణం స్వరాష్ట్రంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. మెరుగైన రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, పచ్చని పార్కులు, పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఇంటింటికీ సు�
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటించారు.
నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు భవనాల నిర్మాణ అనుమతుల మంజూరుతో పా టు భద్రకాళి, వడ్డేపల్లి బండ్లలో �
అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు.
Kokapet Neopolis | ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని లే అవుట్లో అటు ఐటీ కంపెనీలు, ఇటు నివాస భవనాలు నిర్మించుకునేందుక
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల ఆలోచన, అధికారుల కష్టం వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నంబర్వన్గా నిలిచిందని స్ప�
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై గ్రామాల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లో ఆయన మంగళవా�
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల ఫలాలను పేదలకు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదని, ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే గడిచిన మూడేళ్లలో రూ.1000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ�
మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత �
బల్దియా అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గ్రేటర్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిరోజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబద్ధతతో నగరాభివృ