మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఎక్సైజ్శాఖను ఆదేశించారు. హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకోవాలని సూచించారు.
వంద శాతం రుణమఫీ చేశామని ఊకదంపుడు ప్రకటనలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్న ము ఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు తప్పని ని రూపిస్తూ స్వయంగా అధికార పార్టీకి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక శ�
మహిళా శిశు సంక్షేమం పై బుధవారం సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఈ నెల 9న రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పాలసీని ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడనున్నట్టు తెలిపారు.
తెలంగాణపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్న�
రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, పోలీసు పాలన కొనసాగుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆయన హనుమకొండ బాలసము
తెలంగాణలో హరిత ఇం ధనాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాలసీని రూపొందిస్తున్నది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. సం బంధిత ముసాయ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ�
తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో శుక్రవారం ఇండియా-ఆస్ట్రేలి