ఈ నెల 9న రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పాలసీని ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడనున్నట్టు తెలిపారు.
తెలంగాణపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్న�
రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, పోలీసు పాలన కొనసాగుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆయన హనుమకొండ బాలసము
తెలంగాణలో హరిత ఇం ధనాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాలసీని రూపొందిస్తున్నది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. సం బంధిత ముసాయ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ�
తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో శుక్రవారం ఇండియా-ఆస్ట్రేలి
రాష్ట్రప్రభుత్వ, మంత్రుల అవినీతిని రెండ్రోజుల్లో బయటపెడతానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారే తప్ప విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు
గ్రీన్ ఎనర్జీ పాలసీపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ సమావేశంలో భాగస్వామ్య సంస్థలు, ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయింపులకు నిధుల కొరత ఏర్పడింది. జల్జీవన్ మిషన్, పీఎంఏవై, కృషి సించాయి యోజన, పీఎం పోషణ తదితర పథకాలతోపాటు రైల్వేలు, రహదార�
పదిహేను రోజుల్లో ఆర్డర్ కాపీలు ఇస్తామని చెప్పి నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంపై జెన్కో, ఏఈ అండ్ కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.