కాంగ్రెస్లో కులాల చిచ్చు రగులుకుంటున్నది. కాంగ్రెస్ సం‘కుల’ సమస్యలో చిక్కుకున్నది. కులగణన పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట వంచించారని దళిత బహుజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండటంతో ప్రస్తుత�
కాంగ్రెస్ పార్టీలో రగిలిన కుంపటిపై రాష్ట్ర క్యాబినెట్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని ‘కాంగ్రెస్లో కుంపటి’ శీర్షికతో ‘నమస్తే తెలంగా�
వెనుకటికి తుపాకీ రాముడు, పిట్టల దొర వంటి వేషాలు వేసేటోళ్లు ఏతులతో నవ్వించేటోళ్లు. అలా చేయడం కేవలం వినోదం పంచడానికే. మరి సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనాలి? దావోస్లో రాష్ర్టానికి సేకరించ�
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు పథకాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్' అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసింది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం మొత్తం దేశ, విదేశీ పర్యటనల్లో మునిగితేలింది. ప్రజలు, రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నామని కాంగ్రెస్ పాలకులు చెప్పినవ�
ఒడిశాలోని నైనీబ్లాక్లో ఈ ఏడాది మార్చి నుంచి బొగ్గు ఉత్పతి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని కోణార్లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ సదస్సులో భట్టి పాల్గొన్నారు.
Gaddar Film Awards | గద్దర్ చలనచిత్ర అవార్డులను (Gaddar Film Awards) ఈ ఏడాది ఉగాది పండుగ (Ugadi Festival) నుంచి ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డు కమిటీ, అధికారుల
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం డ�
025-26 బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సంక్రాంతి డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార శాఖలవారీ సమావేశాలు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ అంచనాలు