ప్రజాప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కారు.. తమ నుంచి 20% కమీషన్లు వసూలు చేస్తున్నదని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవడ�
ఉద్యోగులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిలదీశారు.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల దవాఖానను ప్రారంభించాలని, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్యం వీ�
కాంగ్రెస్లో పదవుల పంపకాన్ని మూడు క్యాటగిరీలుగా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కీల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ప్రజాభవన్ ముందు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు తొలగించి వాటి స్థానంలోనే ముళ్ల కంచెలను వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ఉండకుండా, అందులో ఉన్న రెండు భవనాలను ఉప ముఖ్యమంత్రి మల్లు
AICC | సీఎం రేవంత్రెడ్డిని ఏఐసీసీ పెద్దలు నమ్మడం లేదా? రాహుల్ టీమ్ ముఖ్యమంత్రిపై డేగకన్ను వేసిందా? అందుకే ప్రధాని మోదీని కలిసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన ఓ ముఖ్య నేతను హై కమాండ్ ఆయ
పదేండ్ల కేసీఆర్ పాలనా ప్రగతి వివరాలు పొందపర్చకుండా శాఖల వారీగా వివరాలు లేకుండా, కొత్త గణాంకాలతో సరికొత్తగా అట్లాస్ రూపుదిద్దుకోబోతున్నది. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, గణాంకాలను తగ్గించి, వక్రీక
నిజాయితీ, క్రమశిక్షణకు నిలువెత్తు రూపం గుమ్మడి నర్సయ్య. ఇల్లెందు ప్రజలు ఆయనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా ఉద్యమాల నాయకుడిగా పేరొందిన నర్సయ్యకు జూబ్లీహిల్స్ ఎనుముల ప్యాలెస్ ముందు పడిగాప�
ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్త�
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రధారులు. స్టూడియో 99 సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్.ఆర్ దర్శకుడు. రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని విడుదల చేస్�
తెలంగాణలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడనే భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
బీసీ కళాశాల హాస్టళ్లల్లో మెస్, అద్దె, కరెంటు బిల్లులను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
KCR | రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ నివేదికలు ఒక్కొక్కటిగా వెబ్సైట్ల నుంచి మాయమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలన, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరొచ్చేలా ఉన్న రిపోర్టులు రాత్రికి రాత్రే డ�