అమిస్తాపూర్ సమీపంలో రైతు పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీ ఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు హెలీపాడ్ దిగిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నా
ఇటీవల జరిగిన ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గైర్హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశాలకు తొల
‘తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తాం. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తాం. ఇందుకోసం రాష్ట్రంలోని అన్నివర్గాల అభిప్రాయాలు తీసుకొని, ప్రజాభీష్టం మేరకు �
రాష్ట్ర మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమష్ఠిగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా రు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఇందులో ఎంట్రీ చాలా కీలకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. జార్ఖండ్ నుంచి కలెక్టర్లతో ఆదివ�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన జార్ఖండ�
Bhatti Vikramarka | సీఎం రేవంత్రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది �
‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ స�
క్రిస్మస్ వేడుకల నిర్వహణపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే వేడుకలకు సంబంధించి కమిటీలు త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడంపై సెటైర్లు పేలుతున్నాయి. గత 11 నెలల్లో జరిగిన ఊహకందని విషయాలను పంచుకుంటున్నారు. ‘నిజమే.. �
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నది. దొంగలకు పోలీసులంటే భయమే లేకుండా పోయింది. ఎంతగా అంటే ఏకంగా మంత్రుల ఇండ్లకే కన్నం పెట్టేంత దారుణంగా మారింది.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార తెలిపారు. శనివారం సచ�
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పడిపోతుండటంతో సర్కారు ఆందోళనలో పడిపోయింది. గత ఏడు నెలల్లో కీలక రంగాల నుంచి అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడం, నిరుడితో పోల్చితే వృద్ధిరేటు సగానికి పడిపోవడంతో తలపట్టుకున్నది.
ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు పదవులు పొందగానే రైతులను పూర్తిగా విస్మరించారని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్తలు కవుల సరస్వతి, కుందారపు నారాయణ మండిపడ్డా�