రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డి సెంబర్ నుంచి సోమవారం(15వ తేదీ) వరకు రూ.21,881 కోట్లను మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చుచేసింద ని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడ�
అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసి దేశ జీడీపీని పెంచుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతులు లేకుండా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సభకు హాజరైన ముగ్గురు మంత్రులకు అన్నదాతలు గైర్హాజరై గట్టిగా షాక్ ఇచ్చారు. దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామను
దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న అన్నదాతలను అనేక ఇక్కట్లకు గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న కొడుకులు, బిడ్డలు, అల్లుళ్లు విజయదశమికి ఇం�
Deputy CM Bhatti | నేడు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri district) జిల్లా అశ్వారావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్
కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది. వానకాలం పంట గడువు పూర్తికావస్తున్నా అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంపిణీకి గడువు �
Hydraa | ‘మియాపూర్లో ఉన్న ఒక ఆకాశహర్మ్యం చెరువులో నిర్మితమైంది.. పుప్పాలగూడలో చెరువును ఆక్రమించి ఏకంగా ఐటీ టవర్ నిర్మాణం జరిగింది..’ ఇవేవో సామాన్యుడు చేస్తున్న ఆరోపణలు కాదు.. అధికారులు చేసిన హెచ్చరికలు అంత�
ఉమ్మడి రాష్ర్టాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ హైదరాబాద్ నగరంలోని చెరువులను చెరబట్టాయి. ఈ రెండు పార్టీల ఏలుబడిలోనే మెజార్టీ చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భ
మీకు హైదరాబాద్లో ఇల్లు ఉన్నదా? మీ ఇంటికి సమీపంలో చెరువు లేదా కుంటలు ఉన్నాయా? సమీపంలో కాకున్నా.. కనుచూపు మేరలో చెరువు, కుంట ఉన్నదా? మీరు ఇల్లు కట్టుకొని 20 ఏండ్లు దాటినా.. ఆ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చేంద�
మూసీ, హైడ్రాపై సీఎం రేవంత్రెడ్డిది ఒక మాటైతే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై వీరిద్దరు తలో మాట మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.