బీసీ కులగణనకు చట్టపరమైన అడ్డంకులను తొలగించాలని శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బీసీ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న చర్యలను ఆయన తప�
కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్గేమ్కు తెరతీసినట్టు తెలుస్తున్నది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘దీపావళికి బాంబు పేలుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy | పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, ఏడాది పాలనా సంబురాలు ఏ ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న వనరుల వినియోగం మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంతనాలు జరిపినట్టు అత్యం
రాష్ట్రంలోని వ్యవసాయ కనెక్షన్లు, గృహజ్యోతి కింద అందజేసే సబ్సిడీ కాన్సెంట్ లేఖను ఈఆర్సీకి ఇవ్వడంలో సర్కారు జాప్యం చేసింది. దీని ప్రభావం ఈఆర్సీ ఆర్డర్లపై పడింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టిలో పడాలనే అత్యుత్సాహంతో కొందరు పోలీసులు విధులను విస్మరిస్తున్నారని, అలా చేస్తే ఆంధ్రాలో ఐపీఎస్లకు పట్టిన గతే పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద�
గ్రేటర్ హైదరాబాద్లో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను (విద్యుత్ అంబులెన్స్లు) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు.
15 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక నాలుగు నెలలైనా పత్తా లేదు. ఎప్పు డు ఇస్తుందో కూడా తెలియదు. అతీ గతీ లేని నివేదికతో రైతుభరోసా పంపిణీకి లింకు పెట్టారు. రైతుభరోసాపై మంత్రుల కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి పెట్టుబ�
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డి సెంబర్ నుంచి సోమవారం(15వ తేదీ) వరకు రూ.21,881 కోట్లను మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చుచేసింద ని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడ�
అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసి దేశ జీడీపీని పెంచుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతులు లేకుండా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సభకు హాజరైన ముగ్గురు మంత్రులకు అన్నదాతలు గైర్హాజరై గట్టిగా షాక్ ఇచ్చారు. దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామను
దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న అన్నదాతలను అనేక ఇక్కట్లకు గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న కొడుకులు, బిడ్డలు, అల్లుళ్లు విజయదశమికి ఇం�
Deputy CM Bhatti | నేడు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri district) జిల్లా అశ్వారావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్
కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది. వానకాలం పంట గడువు పూర్తికావస్తున్నా అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంపిణీకి గడువు �