జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తామే తెచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్రంలో ఈ పథకం అమలులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి టీ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో ‘ఉత్త(మ్)మ’ నిర్ణయాల పేరుతో కౌంటర్ చెక్ పాలిటిక్స్ను అధిష్ఠానం అమలుచేస్తున్నదా? కొంతకాలంగా కాంగ్రెస్లో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇటువంటి అభిప్రాయమే కలిగ�
Deputy CM Bhatti | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు(Deputy CM Bhatti Vikramarka) అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో(Mexico) దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమా
రాష్ట్రంలో గ్రీన్ఎనర్జీ(పునరుత్పాదక విద్యుత్తు)ని పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి వరకు మూడు యూనిట్లను రన్ చేయనున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడిం�
వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి సహాయం వెల్లువెత్తుతున్నది. గురువారం పలువురు దాతలు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కులను అందజేశారు.
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని బీసీ, ఓసీ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో భారీ ధ
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వేర్వేరు జీవోలు విడుదల చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకూ పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్రెడ్డి చెప్పినా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవస్థలను.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా నిర్మించారని, అలాంటి గొప్ప నాయకుడిపై విమర్శలు చేస్తారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.