రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను ప్రక్షాళన చేస్తామని, ప్రతి గురుకులంలో సకల సదుపాయాలు కల్పించి, సురక్షిత విద్యాకేంద్రాలుగా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సుంకిశాల ఘటన.. ప్రభుత్వ, అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని కండ్లకు కట్టినట్టు చూపింది. ఇంత పెద్ద సంఘటన జరిగినా ప్రభుత్వం కాదు కదా.. జలమండలి, పురపాలకశాఖ ఉన్నతాధికారులకూ పూర్తిస్థాయి వివరాలు తెలియకపోవటం గమ�
రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో పదోన్నతుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. విద్యుత్తు సంస్థలు, సర్కారు తీరును నిరసిస్తూ వివిధ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పదోన్నతులు ఇవ్వకుం డా బదిలీలు చేపడితే ప్రత్య�
అవకాశం దొరికితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టెయ్.. లేదంటే వ్యవహారాన్ని గుట్టుగా కాలరాసెయ్!’ ఇదీ.. సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు వైఖరి. అందుకే ఎనిమిది నెలలుగా చీమ చిటుక్కుమన్నా న్యాయ విచారణ
మూడు నెలల్లో రూ.75 కోట్లతో పూర్తి చేసిన రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఈ నెల 15 నుంచి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధిలో భాగం�
ప్రతికూల సమయంలో గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేయమన్నది ఎవరు? అనేది తేలితేనే బాధ్యులు ఎవరనేది నిర్ధారించవచ్చు. కానీ జలమండలి వివరణలో ఏజెన్సీ ఒక అంచనాలో ఉంది. కానీ, ఆ అంచనా తప్పడంతో ఈ ఘటన జరిగిందంటూ నెపాన్ని �
‘మంచైతే మాది.. చెడు అయితే మీది’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకిశాల ఘటనను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి �
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్రిలో బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యేలు సమస్యలను ఏ కరువు పెట్టారు.
నియోజకవర్గ కేంద్రమైన మధిరను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి తెలంగాణలో నెంబర్వన్ స్థానంలో నిలుపుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన యండపల్లిల�
రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చే యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ట్రయల్ రన్కు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 తర్వాత ఒక యూనిట్లో ట్రయల్న్క్రు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Deputy CM Bhatti | వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి వ�
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మార్చి 2025నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పినం.. ఆ విధంగానే సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమ