‘మహిళలను అవమానించడం మంచి పద్ధతి కాదు.. మహిళల ఆగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎం గురికాక తప్పదు.. వారిద్దరూ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులు, ఓయూలో విద్యార్థులు డిమాండ్ చేశారు.
Crop loans | ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టే.. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలోని రైతులందరూ రుణ విముక్తులై స్వేచ్ఛను పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన బడ్జెట్ వాస్తవికమైనదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలతోపాటు వారి గుండె చప్పుడును అర్థం చేసుకుని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్ను తెచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట�
పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే పదే రాహుల్ భజనకూ లోటు లేదు. పరనింద ఆపలేదు. కానీ, పద్దు లెక్కల్లోనే తేడా కొట్టింది! సంక్షేమానికి కోతపెట్టింది! ఎన్నికల ముందరి హామీలు.. భట్టి పద్దులో వట్టి కోతలుగా, గట్టి వ�
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రా రంభమైన ఈ వివాదం క్రమంగా విస్తరిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పర్యటన తర్వాత సోమవారం రాత్రికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో పర్యటించటం ఇది 18వ సారి. డిప�
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉత్తమ వార్తాచిత్రం పోటీల పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక�
ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే గానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభు త్వ పెన్షనర్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ కోల్బ్లాక్లో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.