ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రా రంభమైన ఈ వివాదం క్రమంగా విస్తరిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పర్యటన తర్వాత సోమవారం రాత్రికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో పర్యటించటం ఇది 18వ సారి. డిప�
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉత్తమ వార్తాచిత్రం పోటీల పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక�
ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే గానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభు త్వ పెన్షనర్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ కోల్బ్లాక్లో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
రైతుభరోసా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సభ్యులు, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేని శ్రీనివాస్రెడ్డిలను రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవా�
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సాఆర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నదని, సంక్షేమంలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
భూ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.
రైతు ప్రభాకర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించింది. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకుండ�