వారంరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరామర్శ కొరవడిందని, రైతు కుటుంబం పడుతున్న ఇబ్బందులపై కనీసం పలకరించిన పాపానపోలేదని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో �
సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, బ్లాక్లన్నీంటినీ సింగరేణి సంస్థకే అప్పగించాలని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశ
Bhatti | సమస్యల పరిష్కారానికి అనేక అంశాలపై సీఎంల సమావేశంలో లోతుగా చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు ము�
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై తమ మధ్య ఏకాభిప్రాయమే ఉన్నదని, మరి ఎందుకు ఆలస్యం అవుతున్నదో ఏఐసీసీ పెద్దలనే అడగాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రుణమాఫీ హామీని కూడా నిలబెట్టుకుంటామని విశ్వాసం �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ప్రజాభవన్లో సమావేశం కానున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఏర్పాట్లను పరిశీలించ
Telangana Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను గురువారం చేపట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. మంత్రిమండలిలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్�
రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ఇతర రాష్ర్టాల్లోని నమూనాలపై అధ్యయనం చేయించి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్ర�
హైదరాబాద్లో మంగళవారం జరిగిన వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి లాంటి సీనియర్ నాయకులే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన మనస్తాపం చెందారని, అందుకే తామంతా తరలివచ్చినట్టు చెప్పారు.