రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్ర�
హైదరాబాద్లో మంగళవారం జరిగిన వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి లాంటి సీనియర్ నాయకులే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన మనస్తాపం చెందారని, అందుకే తామంతా తరలివచ్చినట్టు చెప్పారు.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని, పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని క
రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వద్ద కిషన్రెడ్డి అపాయింట్మెంట్ తీసుక
రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని, విద్యుత్తు మిగులు ఉన్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్తు విధానాన్ని అమలు చేయనున్నామని వివరించారు.
అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తామని, ఆ సంపదను ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ...