అమెరికాతో తెలుగు ప్రజలకు అవినాభావ సంబంధం ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన అమె�
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్ను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం వారిద్దరు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వేడుకలకు �
సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. గాంధీభవన్ లో మంగళవారం పాత్రికేయులు ఈ విషయమై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.
Deputy CM Bhatti | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Purchasing centers) జాప్యం జరుగకుండా చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
ఒక్క ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలకు తెరతీసింది. ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి అధిష్ఠానం ఖరారు చేయడం పీసీసీలో చిచ్చు �
‘రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు.. ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేసి 24 గం టలు తిరగక ముందే �
రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ వద్దనున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన క
పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, �
తన సొంత జిల్లా మహబూబ్నగర్లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభావేదిక సమీపంలో హంగామా చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారు డ్రైవర్పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల�