రైతుబంధుపై నీ లినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఏది నిజమో అర్థం కాని అయోమయంలో రైతులు ఉన్నారు. రైతుబంధు స్థానంలో రైతు భర�
Bhatti Vikramarka | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. ప్రొటోకాల్లో సీఎం తర్వాతి హోదా కలిగిన డిప్యూటీ సీఎం స్థాయిని కించపరిచేలా క్యాబినెట్ మంత్రుల �
రేవంత్రెడ్డిని సీఎం చేయాలని గతంలో అన్నందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనపై పగ సాధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. గతంలో తాను భట్టికి చేసిన మేలును మరిచి ద్రోహంచేయడం బ
గురుశిష్యులుగా చెప్పుకొనే మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట వ�
తాడిచర్ల కోల్ బ్లాక్-2లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని, త్వరలోనే అప్రూవల్ వస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార వ్యక్తం చేశా�
Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను...’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో మూడు నెలలు పూర్తయ్యాయి. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమ�
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, డిప్యూటీ సీ�
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై పెనుభారం మోపితే సహించేదిలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్య�
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా..? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే ‘వ్యక్తిస్వామ్యం’గా మారిందా..? ప్రజలకు ప్రజాప్రతినిధులకు ‘�
ఫార్మాసిటీ రద్దు విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం దాగుడుమూతలకు తెరదించింది. రద్దు చేశామని ఒకసారి, లేదని ఒకసారి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది.
గత ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన ప్రకటనపై రైతులు భగ్గుమన్నారు. ఈ ప్రకటనతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధుల్లో కేసీఆర్ ప్రభుత్వం రూప�