సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఆదివాసీ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి, సంఘాలను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తామని అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు.
ద్రవ్యవినిమయ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై గురువారం రాత్రి వరకు చర్చించిన అనంతరం సభ ఆమోదించింది. బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రాజ్ఠాకూర్
నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ సంస్థ చైర్మన్ రిచర్డ్ రూసో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్రెడ్డితో గురువారం హ�
ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ అరెస్ట్ను ఖండిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మ
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభంకాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో ప్రేమ్సాగర్తోపాటు మరికొందర�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించా�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్ఠతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతి మండలకేంద్రంలో ఇంటర్నేషనల్ సూల్ ఏ�