హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్రెడ్డికి ఆయిల్ఫెడ్ ఎండీగా ప్రభు త్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయిల్ఫెడ్ ఎండీగా ఉన్న సురేందర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఓఎస్డీగా నియమించారు.