Telangana | రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రభుత్వం పంటలు కొనకపోవడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ను పక్కనపెట్టి ప్రైవేటుకు పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థ �
ఆయిల్ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ �
దమ్మపేట :టీఎస్ ఆయిల్ఫెడ్లో దళారీ వ్యవస్థను రద్దు చేయాలని పామాయిల్ రైతులు కోరారు. దమ్మపేట రైతు వేదికలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పామాయిల్ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా దళారుల ద్వారా
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడగించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు మంగళవారం ఉత్తర్వు�