కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆగ్రహంతో ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.
ల్లాలో సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ర
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఎర్త్ అవర్కు నేడు(శనివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో గంటపాటు లైట్లు ఆఫ్ చేయనున్నారు.
మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇంటర్ బోర్డు కమిషనర్ క�
రానున్న వేసవి లో తాగునీటి సమస్యను అధిగమించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా �
దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Sing) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.
President Tour | ఈ నెల 17 నుంచి ఐదురోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా
ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్�
ఒక వైపు కోర్టు కేసులు.. మరో వైపు సిబ్బంది కొరత.. అరకొర నిధులు. ఇంటిదొంగల బెదడ.. పైగా మితిమీరిన ప్రభుత్వ జోక్యం.. ఇలాంటి ఒత్తిడుల మధ్య టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యతలు కత్తిమీద సామేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్
MLA Megha Reddy | తెలంగాణ సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ,రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సర్వ
CS Shanti Kumari | గ్రూప్-3 పరీక్షల ఏర్పాట్లు, వరి-పత్తి కొనుగోళ్ల పురోగతి, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభం, సామాజిక ఆర్థిక సర్వే తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లు, ఎస్ప�