రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగ అలైన్మెంట్లో మరిన్ని మార్పులను సూచించారు.
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల హాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక విజిట్ చేయాలని, రాత్రి అక్కడే నిద్రించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
Skill University | కొత్త ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో పలు రంగాల కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలన�
Independence Day | తెలంగాణవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గ�
RRR | హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి.. సెప్టెంబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
CS Shanti Kumari | ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక�
CS Shanti Kumari | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన�
Jishnudev Varma | తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో జిష్ణుదేవ్ శర్మ దంపతులకు సీఎం రేవంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ జి
CM Revanth Reddy | రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
Heavy Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 25న నిర్వహిస్తున్నట్టు శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరుగనున్నది.