కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయనకు రవాణా, హౌసింగ్, జీఏడీ (కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, స్మార్ట్ గవర్నె�
Telangana Budget | ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి
CS Shanti Kumari | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం శాంతి కుమారి శుక్రవారం సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్న
Telangana | రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖలో పని విభజన చేశారు. ఈ శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వం పనిభార
Heavy Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి �
KTR | తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యద
KS Sreenivasa Raju | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
IPS Transfers | తెలంగాణలో ఎనిమిది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Cantonment | కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనానికి సంబంధించిన విధానాలపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్ మంగళవారం వివిధ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
CS Shanti Kumari | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) వెల్లడించారు.
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.