BRS Party | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు వినతిపత్రం అందించారు. అన్ని పంటలను రూ. 500 బోనస్తో కొనుగోలు చేయాలని సీఎస్కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి
రానున్న రెండు నెలలు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
CS Review | ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో ఎండల నేపథ్యంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ బారినపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సర�
యాసంగి కోతలు పూర్తి కావొస్తున్నందున ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర�
ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఇతర అధిక�
CS Shati Kumari | రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని.. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా ని�
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయని, వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్య కార్యదర్శి కె.సురేంద్రమోహన్ బదిలీ అయ్యారు. ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సురేంద్ర మోహన్ స్థానంలో బుర్రా వెంకటేశానికి గవర్నర్ ముఖ్య కార్యదర్శ�
Telangana | రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశ
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు విస్తృ త ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖ�
Medaram Jatara | ఈ నెల 21 నుంచి మొదలయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై సచివాలంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో కలిసి టెలీ�