Telangana | ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
CS Reviews | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిగా ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవ ఏర్�
దీపావళి పండుగ పురసరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. దీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాల�
CP Sandeep Shandilya | హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సందీప్ శాండిల్య నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సీపీ మినహా అన్ని పోస్టులకు ఉత్తర్వులు జారీ చే�
Telangana | ఈసీ బదిలీ చేసిన పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్ పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటు చేసిన టీ - వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ను మంగళవారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. యువకులు తమకిష్టమైన క్రీడల్లో రాణించి రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోర�
Telangana | అక్టోబర్ 3వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, స భ్యులను సీఎం కేసీఆర్ గురువారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిషన్ సభ్యులుగా ఇద్దరికి స్థానం కల్పించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగింది. ఎదురెక్కి వచ్చే కృష్ణవేణమ్మ పరవళ్లను కనులారా చూసేందుకు ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు
Secretariat | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సముదాయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ప్రారంభించారు.
Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర�