CM KCR | హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నీటి పారుదల సహా ఇతర శాఖ�
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వేద పండితులకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచింది. వయో పరిమితి నిబంధనను 75 ఏండ్ల నుంచి 60కి కుదించింది.
రాష్ట్ర అటవీశాఖలో పలువురు ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారులకు ప్రమోషన్ కల్పించారు. ఈ మేరకు వారిని బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Errabelli Dayaker Rao | హైదరాబాద్ : రేపు జన్మదినం జరుపుకోనున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్ పర్యటించనున్నారని, ఆమె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
CS Shanti Kumari | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్లో పర్యటించనున్నారని, అందుకు సంబంధించి పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) ఆదేశిం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మంగళవారం సచివాలయంలో చెన్నై కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్ మాండలిక శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను సీఎస్ శాలువాతో సత్కరించారు.
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ (Dundigal) ఎయిర్ఫోర్స్ అకాడమీలో (Air Force Academy) కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్ను (Combined Graduation Parade) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ముఖ్య అతి�
Telangana Martyrs Memorial | హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున(జూన్ 22) అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్ర
CS Shanti Kumari | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపార
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఈ 9 ఏండ్ల కాలంలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శక�