Nizamabad | నిజామాబాద్ పోలీసు కమిషనర్గా వి.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
CS Shanti Kumari | స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari) తెలిపారు.
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ను) ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా 30 జిల్లాల్లో సకల సౌకర్యాలతో పరిపాలన భవనాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
Heavy Rains Alert | ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కు�
Golconda Fort | గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం పరిశీలించారు. వేదికతో పాటు వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో కలియతిరిగిన సీఎస్ అ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గోల్కొండ కోటలో (Golkonda) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలను చారిత్రక గోలొండ కోట లో ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మొకలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశ
రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా డీ కృష్ణ భాస్కర్ను నియమించిన ప్రభుత్వం ఎఫ్ఏసీగా ఉన్న నరసింహారెడ్డిని రిలీవ్ చేసింది. పుర�
హైదరాబాద్-సిద్దిపేట రహదారి విస్తరణ పనుల్లో రూట్ మ్యాప్ను మార్చుకోవాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఎయిర్ కమోడోర్ పంకజ్జైన్ తెలిపారు.
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
CM KCR | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయ�
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పది పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు.