ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు (హారిజాంటల్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు
Telangana | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు(హారిజాంటల్) అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చే
IAS Transfers | తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశార�
హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లో ఈ నెల 26న గణతంత్ర దినం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని వ�
బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 18 నుంచి 21 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘వింగ్స్ ఇండియా-2024’ ప్రదర్శనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార
సీఎమ్మార్పై జరిగిన సమీక్షలో కలెక్టర్లపై సీఎస్ శాంతికుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసినట్టు సమాచారం.
CS Shanti Kumar | ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దారకాస్తుల డాటా ఎంట�
Praja Palana | ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండోరోజు కార్యక్రమ నిర్�
Praja Palana | హైదరాబాద్ :రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర�
Praja Palana | ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
CM Revanth | ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంగరకలాన్ ఉత్పాదక కేంద్రా�
IPS Transfers | రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పీ విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్